Saturday , 27 July 2024

Business

Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ఈనెల 24 న.. షెడ్యూల్ ఇదే!

Union Budget 2024

Union Budget 2024: మోడీ 3.0 ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను జూలై 24న సమర్పించవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఆర్థిక సర్వే నివేదికను జూలై 23న పార్లమెంటు కు సమర్పించనున్నారు.

Read More »

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..

GST December

డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. ఇది ఏడాది క్రితం అంటే డిసెంబర్ 2022 కంటే 10% ఎక్కువ. అప్పుడు జీఎస్టీ ద్వారా రూ.1.49 లక్షల కోట్లు వసూలయ్యాయి. నెల క్రితం నవంబర్‌లో జీఎస్టీ ద్వారా ప్రభుత్వం రూ.1.67 లక్షల కోట్లు వసూలు చేసింది. 1.5 లక్షల కోట్లకు పైగా వసూళ్లు రావడం ఇది వరుసగా 10వ సారి. అయితే, ఇప్పటి వరకు అత్యధిక జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ 2023లో …

Read More »

Raksha Bandhan 2023: రక్షాబంధన్ మీ సోదరికి ఈ కానుకతో మరింత ప్రేమ.. భద్రత ఇవ్వండి..

ఈ సంవత్సరం రక్షా బంధన్(Raksha Bandhan 2023) ఆగస్టు 30 – 31 తేదీలలో ఉంది. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు పలు బహుమతులు అందజేస్తారు. అయితే, ఈసారి మీరు మీ సోదరికి ఆర్థిక భద్రతను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రక్షా బంధన్‌ను ప్రత్యేకంగా చేయడానికి మీ సోదరి కోసం మీరు కొనుగోలు చేయగల వివిధ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP): మీరు మీ సోదరి(Raksha Bandhan 2023) కోసం మ్యూచువల్ ఫండ్ SIPని ప్రారంభించవచ్చు. దీని …

Read More »

నిలిచిపోయిన వాట్సప్ సేవలు..

Whats App Services Down

 ప్రపంచంలోని పలు దేశాల్లో మంగళవారం వాట్సాప్ సేవలు దాదాపు గంటన్నర పాటు నిలిచిపోయాయి. సమాచారం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు వాట్సాప్ పనిచేయడం ఆగిపోయింది. దాదాపు గంటన్నర పాటు మూసి ఉంచిన తర్వాత మధ్యాహ్నం 2:6 గంటలకు మళ్లీ పని చేయడం ప్రారంభించింది. ఈ లోపంపై ప్రభుత్వం వాట్సాప్ మాతృ సంస్థ మెటా నుండి నివేదికను కోరింది. భారతదేశంలో, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో, మెటా యాజమాన్యంలోని మెసెంజర్ సేవలో అంతరాయం ఏర్పడిందని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. వెబ్‌సైట్ ట్రాకర్ డౌన్ డిటెక్టర్ మెసెంజర్ …

Read More »

e-commerce: ఈ కామర్స్ సంస్థలపై పెరుగుతున్న ఫిర్యాదులు..

దేశంలో అత్యధిక వినియోగదారుల ఫిర్యాదులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలపై ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు సగం మంది వినియోగదారుల ఫిర్యాదులు ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యాలను అందించే కంపెనీలపైనే ఉన్నాయి. ఆసక్తికరంగా, ఈ-కామర్స్ కంపెనీలపై ఫిర్యాదులు ఏడాదికేడాది పెరిగుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరం 48% ఫిర్యాదులు ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించినవి. ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) ద్వారా దాఖలైన ఫిర్యాదులలో 48% ఈ-కామర్స్ కంపెనీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆసక్తికరంగా, కోవిడ్‌కు ముందు అంటే 2019 …

Read More »