మెల్బోర్న్లో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో విజయం సాదించి 2021 టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో ఎదురైన చేదు అనుభవానికి ప్రతీకారం తీర్చుకుంది. హై వోల్టేజ్ డ్రామా మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు కొనసాగింది. విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్తో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో రెండు సంఘటనలు జరిగాయి. దీనిపై పాక్ అభిమానులు, నిపుణులు ఇప్పటికీ రచ్చ చేస్తున్నారు. వారి వాదనలు.. దానిలోని నిజాలు వివరంగా తెలుసుకుందాం.. మొట్టమొదట, నో బాల్ …
Read More »