
Andhra Pradesh: బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు.. ఒకరి మృతి
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో సోమవారం బాణాసంచా తయారు చేసే ఇంట్లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం(Rajamahendravaram)లో చోటుచేసుకుంది. దీపావళి రోజున జరిగిన ఈ ప్రమాదంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్న ఇల్లు …
Andhra Pradesh: బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు.. ఒకరి మృతి Read More